ఐదుగురు ఎమ్మెల్సీ సభ్యులు ఏకగ్రీవం

ఎమ్మెల్యే కోటా క్రింద ఎమ్మెల్సీలుగా ఐదుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

టీడీపీ సభ్యులు –
యనమల రామకృష్ణుడు
తిరుమల నాయుడు
పర్చూరి అశోక్ బాబు
దువ్వారపు రామారావు

వైసీపీ సభ్యులు –
జంగా కృష్ణమూర్తి

leave a reply