రాష్ట్రాన్ని అస్థిర పరచాలని చూస్తున్నారు: లోకేశ్‌

మోదీ – జగన్ ద్వయం రాష్ట్రంలో కుల రాజకీయాలు చేస్తోందంటూ ఏపీ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. తాజా చింతమనేని విషయం మొదలుకొని రైతు కోటయ్య మృతి, పోలీస్ శాఖ పదోన్నతుల వరకు అన్నింటిని ఉదాహరణగా చూపిస్తూ.. కులాల పేరుతో ఏవిధంగా ఏపీని అస్థిరపరచాలని జగన్ చూస్తున్నారో.. ప్రజలకు తెలిసేవిధంగా అబద్ధం – నిజం అంటూ వరుస ట్వీట్లు చేశారు.

మోదీ – జగన్ ద్వయం రాష్ట్రంలో కుల రాజకీయాలు చేస్తోందంటూ ఏపీ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. తాజా చింతమనేని విషయం మొదలుకొని రైతు కోటయ్య మృతి, పోలీస్ శాఖ పదోన్నతుల వరకు అన్నింటిని ఉదాహరణగా చూపిస్తూ.. కులాల పేరుతో ఏవిధంగా ఏపీని అస్థిరపరచాలని జగన్ చూస్తున్నారో.. ప్రజలకు తెలిసేవిధంగా అబద్ధం – నిజం అంటూ వరుస ట్వీట్లు చేశారు.

leave a reply