అభినందనలు..

భార‌త‌ మ‌హిళ‌ల క్రికెట్ కోచ్‌గా భార‌త మాజీ ఓపెన‌ర్ డ‌బ్ల్యూ వీ రామ‌న్ ఎంపిక‌య్యారు. ఈ మేర‌కు గురువారం రామ‌న్ పేరును బీసీసీఐ అధికారికంగా ప్ర‌క‌టించింది. కోచ్ ప‌ద‌వి కోసం వ‌చ్చిన ద‌ర‌ఖాస్తును ప‌రిశీలించిన ఎంపిక క‌మిటీ ద‌క్షిణాఫ్రికా మాజీ క్రికెట్ గ్యారీ కిర్‌స్ట‌న్‌, భార‌త మాజీ ఓపెన‌ర్ డ‌బ్ల్యూ వీ రామ‌న్ పేర్ల‌ను బీసీసీఐకి క‌మిటీ నివేదించింది. అనంత‌రం ఈ ఇద్ద‌రిలో రామ‌న్‌ను కోచ్‌గా నియ‌మిస్తూ బీసీసీఐ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

leave a reply