కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం తిరుపతి రానున్నారు.అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు.‘ప్రత్యేక హోదా భరోసా యాత్ర’లో భాగంగా నిర్వహించే రోడ్షోలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. గత ఎన్నికల సమయంలో మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చి ఎలా ఆంధ్రా ప్రజలను మోసం చేసారో వివరిస్తూ సభావేదిక పైనుంచే ప్రత్యేక హోదాపై రాహుల్ భరోసా ఇవ్వనున్నారు.
తిరుమలకు రాహుల్ గాంధీ
Post navigation
Posted in: