అందరికీ శుభమే జరగాలి..

తెలుగు ప్రజలకు న్యూయర్‌ శుభాకాంక్షలు తెలుపుతూ.. కొత్త ఏడాదిలో అందరికీ శుభమే జరగాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. తిరుగులేని శక్తిగా టీడీపీ ఎదగాలన్నారు. ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసేలా అభివృద్ధిలో పరుగులు పెట్టాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా అని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఒడుదుడుకులు ఎదురవుకుండా ఉండాలన్నారు.

leave a reply