వాళ్లొచ్చారని.. బంద్‌..

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి బుధవారం ఇద్దరు మహిళలు ప్రవేశించడంతో కేరళ రాష్ట్రంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఇప్పటికే ఈ ఘటన పట్ల పలువురు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. దీనికి నిరసనగా రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ బంద్‌ చేపట్టాలని శబరిమల కర్మ సమితి పిలుపునిచ్చింది. అటు బీజేపీ కూడా రెండ్రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది

leave a reply