తెలంగాణ హైకోర్టు సీజేగా..

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా టీబీ రాధాకృష్ణన్‌ను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే మరో ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌ చౌహాన్‌, జస్టిస్‌ వీ రామ సుబ్రమణియన్‌ను తెలంగాణకు కేటాయించింది. దీంతో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 13కు చేరింది. ఉమ్మడి హైకోర్టులో మొత్తం 27 మంది న్యాయమూర్తులు ఉండగా ఏపీకి 14 మంది, తెలంగాణకు 13 మంది సేవలందిస్తున్నారు.

leave a reply