పెరిగిన పసిడి ధరలు

కొత్త సంత్సరం మొదటి రోజున బంగారం, వెండి ధరలు పెరిగాయి. వినియోగదారుల నుంచి డిమాండ్‌ పెరగడంతో మార్కెట్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.200 పెరిగి రూ.32,470కి చేరింది. అదే బాటలో వెండి ధర రూ.150 పెరిగి కేజీ రూ.39,250గా ఉంది.

leave a reply