భర్తేనా..

పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ దారుణ హత్య చోటుచేసుకుంది. బుట్టాయగూడెంకు చెందిన వివాహితను గుర్తు తెలియని వ్యక్తి గురువారం ఉదయం కత్తితో పొడిచి హత్యచేశాడు. మృతురాలు అంతర్వేదిగూడెంకు చెందిన కొవ్వాసి సత్యవతి(26). ఈమె పులిరాముడు గూడెం పీహెచ్‌సీలో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తే ఈ హత్య చేసుండొచ్చని స్థానికుల అనుమానం.

leave a reply