సంవత్సరాంతంలో నష్టాలతో..

2018 సంవత్సరం చివరి రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టంతో ముగిశాయి. మెటల్ స్టాకుల అండతో ప్రారంభంలో జోరుగా కొనసాగిన మార్కెట్లు.. బలహీనంగా ట్రేడ్ అయిన ఎనర్జీ, ఇన్ఫ్రా, రియాల్టీ స్టాకుల ప్రభావంతో లాభాలను కోల్పోయాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 8 పాయింట్లు కోల్పోయి 36,068కు చేరింది. నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 10,863కు పెరిగింది.

leave a reply