లాభాల బాటలో..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ సానుకూలతల నేపథ్యంలో, ఇన్వెస్టర్లు ఉత్సాహంగా ట్రేడింగ్ చేశారు. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 157 పాయింట్లు లాభపడి 35,807కు పెరిగింది. నిఫ్టీ 50 పాయింట్లు పుంజుకుని 10,780 వద్ద స్థిరపడింది.

leave a reply